నూతన ఈవో చంద్రశేఖర్ ఆజాద్

74చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ఈవో గా ఎస్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం దేవస్థానంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్