శ్రీకాళహస్తి: మృత్యుంజయ స్వామికి అభిషేకాలు

85చూసినవారు
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా అభిషేకాలు చేపట్టారు. మొదటిగా వినాయకుడికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మృత్యుంజయ స్వామిని అభిషేకించారు. పాలు, పెరుగు, చందనం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి గజమాలతో అలంకరించారు. కర్పూర హారతి సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్