తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుక: చంద్రబాబు

552చూసినవారు
రాష్ట్రంలో ఇసుక దోపిడీ ద్వారా వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాయుడుపేటలో జరిగిన ప్రజాగళం లో పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పాలసీని అమల్లోకి తీసుకువచ్చి భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్