శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం

80చూసినవారు
నాయుడుపేట పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న కళ్యాణ సంతాన శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి ఆవు పాలతో పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైభవాన్ని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్