ఎన్టీఆర్ జిల్లాలో విషాదం

60చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కంచికచర్ల మండలం దోనబండలోని పరిటాల క్రషర్స్ వద్ద ఉన్న నీటి కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులు లక్ష్మి (15), రాధ (14)గా స్థానికులు గుర్తించారు. ఈ ఇద్దరు బాలికల కుటుంబాలు 20 ఏళ్ల క్రితం ఒడిశా నుంచి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో జీవనం సాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్