మంగళగిరి
టీడీపీ కార్యాలయంలో నిర్వ
హించిన ఉగాది వేడుకల్లో
టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత ప్రత్యేక ప
ూజలు నిర్వహించి.. బ్రహ్మశ్రీ మాచిరాజు వేణుగోపాల్తో పంచాంగ శ్రవణం నిర్వహించారు. అద్వితీయమైన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పయనిస్తుందన్నారు. కర్కాటక రాశికి చెందిన చంద్రబాబు ప్రతిష్టలు రానున్న కాలంలో మరింతగా పెరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో
టీడీపీ కూటమి 128 అసెంబ్లీ, 24 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తుందన్నారు.