‘ఏపీలో ఆ పార్టీదే అధికారం’

76చూసినవారు
‘ఏపీలో ఆ పార్టీదే అధికారం’
ఏపీలో ఏ పార్టీ అధికారం చేపడుతుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని పార్టీలు ఎక్కడా తగ్గకుండా ప్రచారాలు చేస్తున్నాయి. తాజాగా జాతీయ సర్వే సంస్థ ‘జన్‌మత్ పోల్’ ఫలితాలను వెల్లడించింది. ఏపీలో వైసీపీ హవా వీస్తుందని అంచనా వేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 120-123 సీట్లు వస్తాయని పేర్కొంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 46-48 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్