ఏపీ ప్రభుత్వానికి వైద్యమిత్ర కాంట్రాక్ట్ ఉద్యోగుల హెచ్చరిక

71చూసినవారు
ఏపీ ప్రభుత్వానికి వైద్యమిత్ర కాంట్రాక్ట్ ఉద్యోగుల హెచ్చరిక
ఏపీ ప్రభుత్వానికి వైద్యమిత్ర కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్చరించింది. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 29 నుంచి సమ్మెకు దిగుతామని పేర్కొంది. 17 ఏళ్లుగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోకు లేఖ రాసింది. పదోన్నతులు, రిటైర్మెంట్ పొందిన వారికి రూ.10 లక్షల గ్రాట్యూటీ, మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్