VIDEO: ఇలాంటి దాడులతో నా సంకల్పం చెక్కు చెదరదన్న సీఎం జగన్

70చూసినవారు
గుడివాడ‌ సభలో జగన్ మాట్లాడుతూ 'ఒక్క రాయి విసిరినంత మాత్రానా నా సంకల్పం చెక్కు చెదరద‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరన్నారు. పైగా వారు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామన్నారు. ఈ తాటాకు చప్పళ్ళకు మీ బిడ్డ అదరడు, బెదరడు. మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు' అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్