రోహిత్ శర్మపై ప్రీతీ జింటా ఆసక్తికర వ్యాఖ్యలు

556చూసినవారు
రోహిత్ శర్మపై ప్రీతీ జింటా ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మెగా వేలంలోకి రోహిత్ వస్తే తాము కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘మా టీమ్‌కు స్థిరత్వం, ఛాంపియన్ మైండ్‌సెట్ ఉన్న కెప్టెన్ అవసరం. అవన్నీ హిట్‌మ్యాన్ వద్ద ఉన్నాయి. ఐపీఎల్ 2025 వేలంలోకి అతడు వస్తే ఎంత మొత్తమైనా ఖర్చు చేసి కొనుగోలు చేస్తాం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సంబంధిత పోస్ట్