కాంగ్రెస్ వేదిక మీద విజయమ్మ...?

563చూసినవారు
కాంగ్రెస్ వేదిక మీద విజయమ్మ...?
వైఎస్సార్ సతీమణి మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపించనున్నారని అంటున్నారు. ఈ నెల 8న వైఎస్సార్ జయంతి. ఆయన 75వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సన్నాహలు చేస్తున్నారు. ఆమె ఏకంగా సోనియా గాంధీ రాహుల్, ప్రియాంకలను ఈ వేడుకల కోసం ఆహ్వానించారు. విజయవాడ నడిబొడ్డున జరిగే వైఎస్సార్ జయంతి కార్యక్రమానికి విజయమ్మ పాల్గొంటారని వార్తలు వస్తుండటం విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్