టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు త్వరితగతిన ఇచ్చే ఏర్పాటు చెయ్యండి

61చూసినవారు
రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వారి నివాసం కోసం ఏర్పాటుచేసిన టిడ్కో ఇళ్లను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కొత్త ప్రభుత్వానికి లోక్ సత్తా పార్టీ తరపున జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పేద, మధ్య తరగతి వారి నివాసం కోసం ఈ టిడ్కో ఇళ్ల పథకం ప్రవేశ పెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్