బొబ్బిలిలో మరోసారి నకిలీ బంగారంతో మోసం

1547చూసినవారు
బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన వృద్ధురాలు బంటు సూరమ్మ బొబ్బిలి సుధ జ్యువెలరీ షాపులో 2017లో అదే గ్రామానికి చెందిన యామల అప్పలనాయుడును తీసుకుని బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లింది. నెల రోజుల క్రితం పుస్తెలు తాడును బయటకు తీసి వాడగా రంగు పోవడంతో అనుమానం వచ్చి నాణ్యత పరిశీలించగా నకిలీ బంగారమని తేలడంతో షాపు వద్దకు వెళ్లి నిలదీయగా తాము ఇచ్చిన బంగారం కాదని మాట మార్చడంతో పోలీసులకు పిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్