ఎమ్మెల్యే బేబినాయనకు మాజీ పారా మిలటరీ సిబ్బంది వినతి పత్రం

73చూసినవారు
ఉత్తరాంధ్ర మాజీ పారా మిలటరీ ఉద్యోగులు ఆదివారం బొబ్బిలి పట్టణంలో పలు వీధుల్లో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోట దర్బార్ మహాల్ లో ఎమ్మెల్యే బేబినాయన ను కలిసి దుశ్శాలువతో ఘనంగా సన్మానించి వారి సమస్యలు పై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవి ఫోర్స్ ల వలే మా సిబ్బందికి కూడ సౌకర్యాలు కల్పించి, యూనియన్ కార్యాలయం నిర్మాణం కొరకు స్థలం మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్