లలితాదేవిగా దర్శనమిచ్చిన రాజరాజేశ్వరి దేవి

69చూసినవారు
బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు ఆదివారం అమ్మవారు లలితా దేవిగా భక్తుల పూజలు అందుకున్నారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ లలిత త్రిపుర సుందరి దేవిగా విశేషాలంకరణ చేసి పుష్పాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. మహిళలచే లలితా పారాయణం గావించారు.

సంబంధిత పోస్ట్