ఈ క్రాప్ నమోదుకి గడవు పొడిగింపు

73చూసినవారు
ఈ క్రాప్ నమోదుకి గడవు పొడిగింపు
శృంగవరపుకోట మండలంలో పెద్ద కండేపల్లి గ్రామపంచాయతీలో రైతు సేవా కేంద్రంలో ఈ క్రాఫ్ట్ నమోద కొనసాగుతుంది. ఇప్పటికే 60 శాతం మంది రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకున్నారు. ఈనెల 15వ తేదీతో ఈ క్రాప్ నమోదు ముగియగా, రైతులకు మరో అవకాశంగా ప్రభుత్వం ఈనెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి తేజ తెలిపారు.

సంబంధిత పోస్ట్