పనిచేస్తున్న పాఠశాలకు 25 వేలు వితరణ

53చూసినవారు
పనిచేస్తున్న పాఠశాలకు 25 వేలు వితరణ
రామభద్రపురం మండల పరిధిలో గల కొట్టక్కి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న విఎస్ సుధారాణి, అదే పాఠశాలకు తన వేతనం నుంచి 25 వేల రూపాయలుమంగళవారం వితరణ అందజేసి ఉదారత చాటుకున్నారు.ఈ మేరకు హెచ్ఎం రావాడ భాస్కరరావు తెలిపిన వివరాల మేరకు పాఠశాలకు అవసరమైన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్(మైక్ సెట్) కొనుగోలు నిమిత్తం 25 వేలు అందజేయడం ఎంతో ఉపయోగకరమని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్