ప్రభుత్వాలు మారిన మారని పేదల విద్యావిధానం

78చూసినవారు
ప్రభుత్వాలు మారిన మారని పేదల విద్యావిధానం
ప్రభుత్వాలు మారిన పేదప్రజల విద్యావిధానము మారలేదని ఉమ్మడి జిల్లాల మానవ హక్కుల విజయనగరం జిల్లా కమిటీ అధ్యక్షుడు బంకురు జోగి నాయుడు ఆరోపించారు. బాడంగి విలేకర్లతో మాట్లాడుతు గతప్రభుత్వం అమ్మఒడి, ఆంగ్లంద్యమం, శిబిఎసి సిలబస్ పేరుతో కోట్లాది రూపాయలు విద్య కోసం వెచ్చించిన ప్రభుత్వ, పంచాతిరాజ్, మున్సిపల్, నగరపాలక సంస్థల పాఠశాలలో విద్యార్థులు హాజరు పెరగలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్