క్రీడా పోటీలకు ఎంపికలు

75చూసినవారు
క్రీడా పోటీలకు ఎంపికలు
స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 బాల బాలికల క్రీడా పోటీలు అట్టహాసంగా రామభద్రపురం జెడ్పీ హైస్కూల్ ఆవరణలో డిప్యూటీ డిఈవో మోహనరావు, ఎంఈవో తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు సుమారు 200 మంది విద్యార్థిని, విద్యార్దులు హాజరయ్యారు. వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి, నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపించనున్నట్లు మండల స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ అప్పలనాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్