కాషాయాలు పిచికారి చేయడం వలన తెగుళ్ళను నివారించవచ్చు

59చూసినవారు
కాషాయాలు పిచికారి చేయడం వలన తెగుళ్ళను నివారించవచ్చు
బొబ్బిలి మండలం జగన్నాధపురం గ్రామంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి వురిటి శంకర్రావు ఆధ్వర్యంలో మహిళా రైతులు కాషాయాలు తయారు చేశారు.ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ ఇప్పుడు వరి పంట వెన్ను/పొట్ట దశలో ఉందని ఈ సమయంలో రసాయన ఎరువులు వాడకన్నా. పలుపత్ర ద్రావణం జిల్లేడు ద్రావణం వంటి కాషాయాలు పిచికారి చేయడం వలన తెగుళ్ళను నివారించవచ్చని అన్నారు. కార్యక్రమంలో రైతులు,ఐసీఆర్పీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్