ఖాతాదారులకు ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలి

55చూసినవారు
ఖాతాదారులకు ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలి
సహారా ఇండియా సంస్థ ఖాతాదారులకు, ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలని జూలై 15 న కలెక్టర్ ఆఫీస్ వద్ద చేపట్టబోయే ధర్నాలొ బాధితులు అందరూ పాల్గొనాలంటూ. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఆయన విజయనగరం తోటపాలెం ఎల్బీజీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ. సహారా ఇండియా సంస్థ తమ ఏజెంట్లు, ఖాతాదారులకు లాభాలు వస్తాయని ఆశ చూపి రూ. వేల కోట్లు వసూలు చేసిందని శుక్రవారం అన్నారు.

సంబంధిత పోస్ట్