దేశభక్తి గీతం ఆలపించిన చైర్మన్

582చూసినవారు
స్వాతంత్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం గూర్ల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్ బంగారు నాయుడు దేశభక్తి గీతం ఆలపించి అందర్నీ ఆనందంలో ముంచేత్తారు. దీంతో గుర్ల మండల పరిషత్ ఆవరణమంతా చప్పట్లతో మారుమోరోగింది. దేశభక్తి గీతం పట్ల భక్తి భావం ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్