May 04, 2024, 16:05 IST/ఖానాపూర్
ఖానాపూర్
మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి
May 04, 2024, 16:05 IST
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అన్ని పార్టీలు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సీట్లను కేటాయించాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ కోరారు. శనివారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని, అధికారులు ఓటర్లకు ఓటర్ల స్లిప్పులు అందజేస్తున్నారన్నారు. మే 13న జరిగే ఓటింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.