బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ

57చూసినవారు
బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
మెంటాడ మండలంలోగుర్ల తమ్మి రాజుపేట గ్రామంలోని టీడీపీ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు తల్లి మృతి చెందడంతో గురువారం వెంకటరావును బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనయన, తెంటు లక్ష్మనాయుడు, పరామర్శించారు. ఇటీవల వెంకటరావు తల్లి కాలం చేయడంతో విషయం తెలుసుకున్న బేబీ నాయన మెంటాడ మండలంలోని జీటీపేట చేరుకుని, వెంకటరావుకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు వున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్