ఆందోళన బాటలో ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగులు

50చూసినవారు
ఆందోళన బాటలో ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగులు
కూటమి ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త మధ్యం పాలసీ అమలు చేయాలని నిర్ణయించడంతో, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈనెల 30న బంద్ పాటించాలని నిర్ణయించారు. విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ సూపర్ వైజర్స్, సేల్స్ మేన్స్ అసోసియేషన్ బంద్‌కు పిలుపు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం నమ్మకం లేక ఉద్యోగులు వ్యక్తిగత రాజీనామాకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్