కిరాణా షాపులో దొంగతనం

6738చూసినవారు
కిరాణా షాపులో దొంగతనం
దత్తిరాజేరు మండలంలోని పోరలి జంక్షన్ వద్ద ఉన్న కిరాణా షాపులో ఆదివారం తెల్లవారుజామున సుమారు 20 వేల రూపాయల కిరాణా సామాగ్రి చోరీ జరిగినట్లు పెదమానాపురం ఎస్ఐ శిరీష తెలిపారు. దుకాణం యజమాని గేదెల గణపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే సరాయివలస వద్ద అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్