ఐటిడిఎ పి.ఓగా భాద్యతలు చేపట్టిన అశుతోష్ శ్రీవాస్తవ

75చూసినవారు
ఐటిడిఎ పి.ఓగా భాద్యతలు చేపట్టిన అశుతోష్ శ్రీవాస్తవ
పార్వతీపురం ఐటిడిఎ ఇన్ ఛార్జ్ ప్రాజెక్టు అధికారిగా అశుతోష్ శ్రీవాస్తవ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక నుండి బాధ్యతలు స్వీకరించారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్