అంబేద్కర్ విగ్రహం దాడికి నిరసనగా కోవ్వొత్తులతో ర్యాలీ

56చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహంపై కూటమి నేతలు దాడిని ఖండిస్తూ మన్యం జిల్లా, కురుపాంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మన్యం జిల్లా వైసిపి అధ్యక్షుడు పరిక్షిత్ రాజు ఆధ్వర్యంలో శనివారం శాంతియుతంగా బస్టాండ్ నుండి వైయస్సార్ విగ్రహం వరకు కోవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. టిడిపి నేతలు ఎంత దారుణానికి ఒడికట్టారు అంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహన్ని కూడా వదలలేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్