చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు: లావణ్య లత

58చూసినవారు
చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు: లావణ్య లత
అవ్వ, తాతల పింఛను రూ. 4వేలు పెంచడమే కాకుండా మూడు నెలల బకాయిలు కూడా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రతి ఒక్కరు రుణపడి ఉంటారని కురుపాం నియోజకవర్గ తెదేపా మహిళా ఉపాధ్యక్షురాలు వప్పంగి లావణ్య లత అన్నారు. సోమవారం సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని కొమరాడ మండలం పెదఖేర్జలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్