మాదలంగిలో పింఛన్ల పంపిణీ

72చూసినవారు
మాదలంగిలో పింఛన్ల పంపిణీ
కొమరాడ మండలం మాదలంగి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మండల పార్టీ కన్వీనర్ ఉదయ శేఖర పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక పింఛన్లను రెట్టింపు చేసి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 7000 రూపాయలు అవ్వతాతలకు అందించడం హర్షణీయమన్నారు.

సంబంధిత పోస్ట్