విక్రాంపురంలో పెన్షన్ల పంపిణీ

65చూసినవారు
విక్రాంపురంలో పెన్షన్ల పంపిణీ
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగుతుందని అరకు పార్లమెంట్ నియోజకవర్గ రైతు అధ్యక్షులు దేవకోటి వెంకట నాయుడు అన్నారు. సోమవారం కొమరాడ మండలం విక్రంపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పింఛన్లు నగదు పెంచిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్