నాగూరు లో ఏనుగులు బీభత్సం

77చూసినవారు
గరుగుబిల్లి మండలం నాగూరు గ్రామ సమీపంలో రైస్ మిల్ వద్ద శనివారం ఏనుగులు గుంపు బీభత్సం సృష్టించాయి. రైస్ మిల్ లోకి చొరబడి తలుపులు ధ్వంసం చేసాయి. మిల్లులో ఉన్న బియ్యం బస్తాలను నాశనం చేసాయి. ఏనుగులు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామాలకు దూరంగా ఏనుగులు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్