ఓటు హక్కు వినియోగించుకోండి

557చూసినవారు
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని పాలకొండ డీఎస్పీ జి. వి. కృష్ణారావు పిలుపునిచ్చారు. శనివారం జియ్యమ్మవలస మండలం చినమేరంగి నుండి పెద్దమేరంగి జంక్షన్ వరకు సీఐ మంగరాజు, ఎస్సై చిన్నంనాయుడు ఆధ్వర్యంలో 95 కేంద్ర బలగాలతో సుమారు 5 కి. మీ మేర కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కవాతు చేపట్టామని, ప్రజలు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్