పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

52చూసినవారు
పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు. సాయి కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ సదస్సు జిల్లా సమాఖ్య భవనంలో ఐదు రోజుల పాటు జరిగాయి. స్టార్ట్ యువర్ బిజినెస్ పై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమం శనివారంతో ముగిశాయి. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్