వైసిపి నుండి టీడీపీలోకి చేరికలు

4884చూసినవారు
కురుపాంకు చెందిన సీనియర్ వైసీపీ నాయకులు మంతిన త్రిపురనాథ్, వార్డు సభ్యులు జి. నాగరాజు, కురుపాం, గోలవలస, కిచ్చాడ గ్రామాలకు చెందిన సి. సంతు, శెట్టి శ్రీనివాస్, సందీప్, వాలంటీర్లు, వైసిపి కార్యకర్తలు ఆదివారం కురుపాం కోటలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరచర్ల వీరేశ్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో ఆదివారం వైసిపి నుండి టీడీపీలోకి చేరారు. వీరికి సాదరంగా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్