మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం

69చూసినవారు
మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ మూసాపేట వై జంక్షన్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని మహిళ (45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. మృతురాలి ఒంటిపై దుస్తులు అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు తీవ్రస్థాయిలో రక్తస్రావమైనట్లు ఆనవాళ్లున్నాయి. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఇద్దరు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్