పేదోడికి కడుపునిండా అన్నం పెట్టడమే ప్రభుత్వం ద్యేయం

71చూసినవారు
పేదోడికి కడుపునిండా అన్నం పెట్టడమే ప్రభుత్వం ద్యేయం
పేదోడికి కడుపునిండా అన్నం పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే పునఃప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్న క్యాంటీన్ లను రాష్ట్ర వ్యాప్తంగా పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్