మంత్రి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ వినతి

72చూసినవారు
మంత్రి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ వినతి
గిరిజన ఆశ్రమ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ సోమవారం వినతి పత్రం అందజేశారు. జీవోనం - 3 ప్రకారం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని, గి. సం. శాఖకు మంజూరైన డీఈవో, డివైఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 420 పండిట్ పోస్టులు అప్గ్రేడ్ జరిగేలా చూడాలని కోరారు. వారి వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్