జియ్యమ్మవలస మండల సర్వసభ్య సమావేశానికి వైసీపీ బాయికాట్

73చూసినవారు
జియ్యమ్మవలస మండల సర్వసభ్య సమావేశానికి వైసీపీ బాయికాట్
జియ్యమ్మవలస మండల సర్వసభ్య సమావేశానికి వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచులు బుధవారం బాయికాట్ చేశారు. ఎంపీపీ బొంగు సురేష్ అధికారులు, ఉద్యోగస్తుల పట్ల దురుసుగా మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తూ 12వ జనరల్ బాడి మీటింగ్ ను బాయికాట్ చేసినట్లు వైసీపీ శ్రేణులు తెలిపాయి. పేద ప్రజలకు ఇళ్ల వద్ద రేషన్ అందించే విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్