కొమరాడ ఎంపీపీ ఇంటికి జడ్పీ ఛైర్మన్

50చూసినవారు
కొమరాడ ఎంపీపీ ఇంటికి జడ్పీ ఛైర్మన్
కొమరాడ మండలం ఎంపీపీ శెట్టి శ్యామల భర్త డాక్టర్ శెట్టి మధుసూదన్ రావు ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పరామర్శించి ఎంపీపీ కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ పరంగా అండగా ఉంటామని అధైర్య పడొద్దు అన్నారు. ఈయన వెంట మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్