సరైన రహదారి లేక ఇబ్బంది పడుతున్న గిరిజనులు

71చూసినవారు
సరైన రహదారి లేక ఇబ్బంది పడుతున్న గిరిజనులు
సీతంపేట ఏజెన్సీలోని పలు గ్రామాలకు రహదారులు లేకపోవడంతో గిరిజనులకు నేటికీ డోలీమోతలు తప్పడం లేదు. నేటికీ రాళ్ల తేలిన రహదారులు ఉండడంతో గిరిజనులు నడిచి అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు వెళ్లలేక డోలీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారికి లెక్కల ప్రకారం సీతంపేట ఐటిడిఎలో 27 గ్రామాలకు రహదారుల కోసం ప్రతిపాదనలు పంపారు. మరికొన్ని గ్రామాలకు వెళ్లే రహదారుల నిర్మాణాలు నిధులు లేమితో అర్ధాంతంగా నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్