బి ఎస్ డి పి పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జ్యోతి

6673చూసినవారు
భారత సమాజ్ డెవలప్ పార్టీ తరఫున పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పైల జ్యోతి ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె పేరును ఖరారు చేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చింతాడ సూర్యారావు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో గల పార్టీ కార్యాలయంలో ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించినట్లు జ్యోతి తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ గెలుపుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్