ఇంటింటికి ప్రకృతి వ్యవసాయ పద్దతులు

78చూసినవారు
ఇంటింటికి ప్రకృతి వ్యవసాయ పద్దతులు
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం నంద పంచాయతీ నంద, బొడ్డవలస, పేదఊటగెడ్డ, గైశీల గ్రామాలలో మంగళవారం డీపీఎం షణ్ముఖరాజు గారి ఆదేశాలు మేరకు ఇంటింటికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు తీసుకెళ్లడం జరిగింది. యూనిట్ ఇంఛార్జిలు నలితం గంగరాజు, ఉర్లక నాగార్జున మాట్లాడుతూ ముందుగా గ్రామంలోని రైతులతో ర్యాలీ చేసి, ఈ సంవత్సరం ప్రతి ఒక రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని, రసాయనిక పురుగు మందులు వాడకం తగ్గించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్