నవజీవన ఆశ్రమంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

558చూసినవారు
సాలూరు పట్టణంలోని నవజీవన్ ఆశ్రమంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. 103 మంది కంటి సమస్యలతో సతమతమవుతున్న వారు వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆపరేషన్ సెలెక్ట్ అయిన 34 మందిని పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బంది, పి సురేష్ విజయనగరం మేనేజర్, సిహెచ్ సురేష్ కోఆర్డినేటర్, ఐ ఆర్ డి ఎస్ ఎన్జీవో ప్రెసిడెంట్ సిహెచ్ స్వాతి శ్రీ, నవజీవన్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్ చిన్నమ్మలు తమవంతు సహాయ సహకారాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్