చేపలు వ్యర్ధాలుతో మీనామృతం తయారీ

667చూసినవారు
చేపలు వ్యర్ధాలుతో మీనామృతం తయారీ
సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో మంగళవారం చేపలు వ్యర్ధాలుతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సామూహికంగా మీనామృతం తయారు చేయడం జరిగింది. డివిజనల్ మాస్టర్ ట్రైనర్ పి. యశోధమ్మ మాట్లాడుతూ చేపలు వ్యర్ధాలను రోడ్డు పక్కన పడేయడం వల్ల అనేక రకాల రోగాలు వచ్చేప్రమాదం ఉందని, ఈ వ్యర్ధాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పెరుగుదలకు జీవ ఉత్ప్రేరకంగా ఉపయోగించుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్