డిప్యూటీ సీఎం తీరుపై గిరిజనులు అసంతృప్తి

7966చూసినవారు
మెంటాడ మండల పరిధిలో ఉన్న గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సర్వే చేసి సాగు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే వచ్చే నెల నాలుగో తేదీ నుండి దీక్షకు దిగుతామని తెలియజేస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొరకు వినతి పత్రాన్ని అందజేసే సమయంలో ఆయన తీసుకునేందుకు నిరాకరించడంతో గిరిజనులు, ఆదివాసి గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్