ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.18లక్షల చెక్కు అందజేత

52చూసినవారు
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.18లక్షల చెక్కు అందజేత
కొత్తవలసలో గల వాగ్దేవి విద్యా సంస్థల యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2.18లక్షల చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే లలిత కుమారి ఆధ్వర్యంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ కు ఎస్ కోటలో అందజేశారు. కాగా కళాశాలకు చెందిన విద్యార్థులు 54 వేల రూపాయలు ఇవ్వగా కళాశాల యాజమాన్యం రూ.1.6లక్షలను కలిపి మొత్తంగా రూ.2.18 లక్షల చెక్కును అందజేశారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యానికి ఎంపీ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్