ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సమాయత్తం కావాలి

65చూసినవారు
ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సమాయత్తం కావాలి
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తం కావాలని ఎంపీపీ సండి సోమేశ్వరరావు కోరారు. ఎస్ కోట మండలం ముసిడిపల్లి లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు రాయితీపై వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో బుధవారం పాల్గొని రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతుకు రాయితీపై విత్తనాలను సకాలంలో అందజేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్