సుజల స్రవంతి పనులపై ఎమ్మెల్యే చర్చ

51చూసినవారు
లక్కవరపుకోట మండల కేంద్రంలో గల తన స్వగృహంలో.. ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్ ల్యాండ్ ఎక్కువేషన్ లో భాగంగా.. రైతులతో చర్చించారు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి.ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.మురళీకృష్ణ, స్పెషల్ డిప్యూటీ ఎమ్మార్వో పి.రమేష్, డీజీఎం గజా కంపెనీ కే.సతీష్,డీఈ బి. లక్ష్మి సుధా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్