ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు

73చూసినవారు
ఏపీలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు
ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరిగాయని, పల్నాడు, తెనాలి, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లోని ఘటనలపై సమాచారం ఉందన్నారు. వీటిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.

సంబంధిత పోస్ట్